BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు.

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
బోయ మధు కూడేరు మండల ప్రతినిధి
04 Apr, 2026 - 10:50 AM
65 వీక్షణలు

కూడేరుఏప్రిల్ 4(NTODAY న్యూస్)

 స్థానిక మండల కేంద్రంలోని కూడేరు గ్రామం నందు శ్రీ జోడి లింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ రాజు విలేకరులకు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వతేదీ గురువారం మడుగుతేరు సందర్భంగా స్వామి వారి భక్తులు ప్రజలు జిల్లా నలుమూలల నుండి భారీగా తరలి రావడంతో వాహనాలు పార్కింగ్ స్థలాలు ఆలయమునందు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో సంప్రదించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మడుగుతేరు సందర్భముగా ఉదయం ఆరు గంటల 15 నిమిషాల నుండి 6:45 వరకు నూతన రథముతో రథోత్సవం ఉంటుందని. అలాగే సాయంత్రం 5 గంటల 30 నిమిషములకు శ్రీ సంగమేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా అనంతపురం నుండి కాక కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారని సమాచారంతో నాలుగు దిక్కుల పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సిఐ రాజు విలేకరులకు తెలిపారు వాహనదారులు పోలీసులు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు ఆపాలని మైనర్లు వాహనాలు నడపడం. ఎవరైనా అతిగా మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్లరి మూకలను ఈ సందర్భముగా హెచ్చరించారు..


ఫోటో రైట్ అప్.. విలేకరులతో మాట్లాడుతున్న సిఐ రాజు..