BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు.

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
బోయ మధు కూడేరు మండల ప్రతినిధి
04 Apr, 2026 - 10:50 AM
42 వీక్షణలు

కూడేరుఏప్రిల్ 4(NTODAY న్యూస్)

 స్థానిక మండల కేంద్రంలోని కూడేరు గ్రామం నందు శ్రీ జోడి లింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ రాజు విలేకరులకు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వతేదీ గురువారం మడుగుతేరు సందర్భంగా స్వామి వారి భక్తులు ప్రజలు జిల్లా నలుమూలల నుండి భారీగా తరలి రావడంతో వాహనాలు పార్కింగ్ స్థలాలు ఆలయమునందు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో సంప్రదించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మడుగుతేరు సందర్భముగా ఉదయం ఆరు గంటల 15 నిమిషాల నుండి 6:45 వరకు నూతన రథముతో రథోత్సవం ఉంటుందని. అలాగే సాయంత్రం 5 గంటల 30 నిమిషములకు శ్రీ సంగమేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా అనంతపురం నుండి కాక కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారని సమాచారంతో నాలుగు దిక్కుల పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సిఐ రాజు విలేకరులకు తెలిపారు వాహనదారులు పోలీసులు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు ఆపాలని మైనర్లు వాహనాలు నడపడం. ఎవరైనా అతిగా మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్లరి మూకలను ఈ సందర్భముగా హెచ్చరించారు..


ఫోటో రైట్ అప్.. విలేకరులతో మాట్లాడుతున్న సిఐ రాజు..