BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు.

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
బోయ మధు కూడేరు మండల ప్రతినిధి
04 Apr, 2026 - 10:50 AM
99 వీక్షణలు

కూడేరుఏప్రిల్ 4(NTODAY న్యూస్)

 స్థానిక మండల కేంద్రంలోని కూడేరు గ్రామం నందు శ్రీ జోడి లింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ రాజు విలేకరులకు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వతేదీ గురువారం మడుగుతేరు సందర్భంగా స్వామి వారి భక్తులు ప్రజలు జిల్లా నలుమూలల నుండి భారీగా తరలి రావడంతో వాహనాలు పార్కింగ్ స్థలాలు ఆలయమునందు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో సంప్రదించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మడుగుతేరు సందర్భముగా ఉదయం ఆరు గంటల 15 నిమిషాల నుండి 6:45 వరకు నూతన రథముతో రథోత్సవం ఉంటుందని. అలాగే సాయంత్రం 5 గంటల 30 నిమిషములకు శ్రీ సంగమేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా అనంతపురం నుండి కాక కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారని సమాచారంతో నాలుగు దిక్కుల పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సిఐ రాజు విలేకరులకు తెలిపారు వాహనదారులు పోలీసులు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు ఆపాలని మైనర్లు వాహనాలు నడపడం. ఎవరైనా అతిగా మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్లరి మూకలను ఈ సందర్భముగా హెచ్చరించారు..


ఫోటో రైట్ అప్.. విలేకరులతో మాట్లాడుతున్న సిఐ రాజు..