www.ntodaynews.com
స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
వంగలపూడి అనిత అద్వర్యంలో పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాలకి సమావేశం ఏర్పాటు చేయుడం జరిగింది.
నక్కపల్లిలో నాలుగు మండలాల ముఖ్య నాయకులు, BLAలతో కలిసి 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) పై అవగాహన సదస్సు నిర్వహించాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే మన విజయానికి తొలి అడుగు.
జూన్ 15 నుండి ప్రారంభం కాబోయే BLOల డోర్-టు-డోర్ సర్వేకు ముందే, జూన్ 14లోగా మన క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేద్దాం. టీడీపీ శ్రేణులంతా BLOలతో సమన్వయం చేసుకుంటూ, అర్హులైన ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలి! ఈ సమావేశం లో
టిడిపి ప్రధాన కార్యదర్శి కొరిమి.సతీష్ బత్తుల రమణ బాబు యాల చిరంజీ రామకృష్ణ సూరిబాబు శివ పాల్గొన్నారు.