www.ntodaynews.com
శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న బీబీనగర్ తాజా మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న బీబీనగర్ తాజా మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్.
కొండమడుగు గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న బీబీనగర్ తాజా మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్, వైస్ ఎంపీపీ వాకిటి గణేష్ రెడ్డి దేవస్థాన కమిటీ చైర్మన్ గాండ్ల బాలరాజ్ శాలువతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి , మాజీ ఎంపీటీసీ కడెం చంద్రశేఖర్, గార్లపాటి కృష్ణమూర్తి, చింతల సుదర్శన్ రెడ్డి, జల్లి అంజయ్య, రంగ గోపాల్, రాజమల్లేష్, చీరా ఐలయ్య, జంగయ్య, బత్తుల శ్రీనివాస్, చిన్నగల్ల అశోక్, దేశం శ్రీకాంత్, కడం జంగయ్య, గాండ్ల రవి కడం శ్రీకాంత్, సామల లక్ష్మారెడ్డి, మోటి మహేష్, లక్ష్మయ్య పంతులు, తదితరులు పాల్గొన్నారు.