www.ntodaynews.com
కదిరి పట్టణం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో భారీ పేలుడు
ఆంధ్రప్రదేశ్
/
శ్రీ సత్యసాయి
శ్రీసత్యసాయి: కదిరి పట్టణం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో భారీ పేలుడు
పేలుడు ధాటికి ధ్వంసమైన ఇళ్లు
నలుగురు మృతి, మరో 12 మందికి తీవ్రగాయాలు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ధ్వంసమైన ఇంట్లో పేలుడు పదార్థాలు అమర్చే..
డ్రిల్లింగ్ మిషన్ గుర్తించిన పోలీసులు
గ్యాస్ సిలిండర్, జిలెటిన్స్టిక్స్ పేలినట్లు అనుమానం
మృతులు మాబున్ని, మధు( బెల్దారి), సంపత్, వెంకన్నగా గుర్తింపు