BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి సందర్శనం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 03:31 PM
95 వీక్షణలు

శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి సందర్శనం

మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్రకు ఘన ఏర్పాట్లు

మదనపల్లిలో గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న భక్త హనుమాన్ శోభాయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమం మే 9న మధ్యాహ్నం 3 గంటలకు సొసైటీ కాలనీ రామాలయం వద్ద నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పరమ పూజ్యులు శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు విచ్చేయనున్నారు. స్వామి వారి ఆశీస్సులతో హిందూ సంస్థలన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.

హనుమాన్ భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, హిందూ సద్భావన కమిటీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మరియు హిందూ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ కోరింది.

ఈ కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక మదనపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.