BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం

తెలంగాణ
15 Feb, 2026 - 02:47 PM
362 వీక్షణలు
గోడిషెలపేటలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోడిషెలపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సంఘం మరియు యువజన సభ్యుల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మఠం విజయకుమార్ శాస్త్రోక్త విధానంలో వేదమంత్రాల మధ్య కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మద్దుల గోపాల్ రెడ్డి, ఎండపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంఘ రమేష్ యాదవ్, గ్రామ సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్ తదితరులు హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, శివదీక్ష స్వాములు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణం “ఓం నమః శివాయ” నినాదాలతో మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పద్మశాలి సంఘం మరియు యువజన సభ్యులు సమగ్ర ఏర్పాట్లు చేపట్టారు. #MahaShivaratri #TempleFestival #Godishelapet #SpiritualEvent #ShivaParvatiKalyanam #CommunityCelebration Follow us on Website Facebook Instagram YouTube