BREAKING
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు
www.ntodaynews.com

స్లడ్జి , వ్యర్ధాలు తక్షణమే నిలిపివేయాలి

తెలంగాణ
04 Dec, 2025 - 09:39 AM
209 వీక్షణలు

చేపల చెరువులు నుండి కాలువల్లోకి తోడుతున్న స్లడ్జి , వ్యర్ధాలు తక్షణమే నిలిపివేయాలి

NTODAY NEWS: గొల్లప్రోలు మండల రిపోర్టర్ భోర శివారెడ్డి  కాకినాడ జిల్లాలో చేపలు , రొయ్యల చెరువులు సాగుచేసేవారు మోటార్లను ఉపయోగించి పంట కాలువల్లో స్లడ్జి తోడటం, మురికి నీటిని పంపింగ్ చేయడం వలన కాలువల్లో బురద ఏర్పడి నీటి సామర్థ్యం తగ్గిపోతుంది , వరదల సమయంలో , వర్షాకాలంలో వ్యవసాయ భూములు ముంపు గురవుతున్నాయి. జిల్లాలో పలు గ్రామాల పర్యటనలో రైతులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ స్పందించి తక్షణమే అనధికారిక పంపింగ్ ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఫిషరీస్ డీఎఫ్ఓ వి.కృష్ణ రావుకి సమస్యను వివరించి , ఫిర్యాదు లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాడ డీసీ సనా శ్రీనివాస్ , కాజులూరు డీసీ లకాని కృష్ణ చైతన్య , కరప డీసీ పున్నమంతుల సత్యనారాయణ , డ్రైన్స్ జెఈ వీరబాబు , జెఈ సుబ్రహ్మణ్యం పాల్గున్నారు. గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ కార్యాలయం (కాకినాడ జిల్లా , డా . బి ఆర్ అంబెడ్కర్ కోనసీమఅంబెడ్కర్ కోనసీమ జిల్లా , తూర్పు గోదావరి జిల్లా) పిఠాపురం కార్యాలయం నెంబర్ : 095153 66262... Follow us on Website Facebook Instagram YouTube