BREAKING
చనుబండ గ్రామంలో కొలుసు పార్థసారథి జన్మదినోత్సవం గుండెపోటును అడ్డుకున్న ప్రభుత్వ వైద్య సేవలు మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన చనుబండ గ్రామంలో కొలుసు పార్థసారథి జన్మదినోత్సవం గుండెపోటును అడ్డుకున్న ప్రభుత్వ వైద్య సేవలు మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన
www.ntodaynews.com

గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటి పోలీసుల దాడి

తెలంగాణ
07 Jul, 2025 - 09:43 AM
64 వీక్షణలు
గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటి పోలీసుల దాడి,పోలీసుల అదుపులో వైద్యుడు NTODAY NEWS:భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా,భువనగిరి పట్టణంలోని గాయత్రి ఆసుపత్రిపై ఎస్ఓటీ పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు.ఈ దాడుల సమయంలో ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అక్రమంగా అబార్షన్ చేస్తున్న డాక్టర్ ను ఎస్ఓటి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా డాక్టర్ శివకుమార్ ను పోలీసులు గుర్తించారు లింగ నిర్ధారణ చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ను అదుపులోకి తీసుకున్నారు డాక్టర్ శివను ల్యాబ్ టెక్నీషియన్ ను భువనగిరి టౌన్ పోలీసులు అదుపులోని తీసుకొని విచారణ చేపట్టారు డాక్టర్ శివకుమార్ అరెస్ట్ అవ్వడం ఇది మొదటి సారి కాదు.2022లో ఆలేరులో ఓ బాలికకు అక్రమ అబార్షన్ నిర్వహించిన సమయంలో కూడా డాక్టర్ శివను పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అప్పట్లో అతను నిర్వహిస్తున్న ‘స్వాతి హాస్పిటల్’ను వైద్యాధికారులు సీజ్ చేశారు. అనంతరం డాక్టర్ శివకుమార్ హాస్పిటల్ పేరు మార్చి, గాయత్రి ఆసుపత్రిగా మళ్లీ ప్రారంభించాడు.  ప్రస్తుతం ఆయన ప్రతి అబార్షన్ కు వేల రూపాయలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా జిల్లా డిఎంహెచ్వో హాస్పిటల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. Follow us on Website Facebook Instagram YouTube