BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 09 September 2025, 08:50 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రజా కవి కాళోజి చిత్రపటానికి ఎస్పీ నివాళులు!!

తెలంగాణ
09 Sep, 2025 - 08:50 AM
347 వీక్షణలు
ప్రజా కవి కాళోజి చిత్రపటానికి ఎస్పీ నివాళులు!! NTODAY NEWS: లక్ష్మిప్రసాద్. మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మెదక్ బ్యూరో న్యూస్..మెదక్ జిల్లా ఎస్పీ కార్యలయంలొ ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు. కాళోజి తెలంగాణకు కవిత్వం ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహానుభావులని.రాష్టం పట్ల ఎంతో అమితమైన ప్రేమను ఉద్యమ ప్రదర్శన చూపిన గొప్ప ప్రజా కవి అని ఎస్పీ డి వి శ్రీనివాస రావు తెలియజేసారు ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్.సైబర్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ చంద్రబోస్.ఎఆర్ డిఎస్పీ రంగనాయక్.ఎస్బి ఇన్స్పెక్టర్సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube