BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు

తెలంగాణ
18 Feb, 2026 - 07:21 AM
89 వీక్షణలు
అల్లిపూర్ రాజరాజేశ్వర ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు గ్రామస్తులు, నాయకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. పాల్గొన్న వారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, సర్పంచ్ ఎంబరి గౌతమి వెంకటేష్, ఉప సర్పంచ్ వినయ్, మాజీ సర్పంచ్ గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు పడాల సత్యం, మహేష్, ముదాం శ్రీను, రెండ్ల రాజాం, లింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. #Raikal #Jagtial #TempleVisit #SpecialPooja #BRS #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube