BREAKING
ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
www.ntodaynews.com

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి ISO ధ్రువీకరణ

తెలంగాణ
25 Jan, 2026 - 09:42 AM
237 వీక్షణలు
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి ISO ధ్రువీకరణ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు బోయకొండ: ఏదైనా సంస్థలో నాణ్యత, భద్రత, సామర్థ్యం, పనితీరును నిర్ధారించడంలో ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ISO) కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవస్థ పనితీరును పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. అన్నమయ్య జిల్లా పరిధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి విశేషమైన చరిత్ర ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండపై ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ఆలయం వెలసి ఉంది. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. పుష్పం అడుగుట ద్వారా కోరికలు నివృత్తి కావడం, పంటలకు పట్టిన చీడపీడలను తొలగించేందుకు అమ్మవారి తీర్థం చల్లడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ దేవస్థానం ఉప కమిషనర్ హోదాలో భక్తులకు సేవలందిస్తోంది. ఆలయ నమ్మకం, విశిష్టత, హిందూ ధర్మ పరిరక్షణ, వ్యవస్థ పనితీరును గుర్తిస్తూ ఐసీఎల్ (ICL) సంస్థ శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి -ISO రెన్యూవల్ ధ్రువీకరణ పత్రం -గోశాల సంరక్షణకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం మొత్తం రెండు సర్టిఫికెట్లు మంజూరు చేసింది. ఈ ధ్రువీకరణ పత్రాలను ఆదివారం 25-01-2026 నాడు దేవస్థానం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి జే. ఏకాంబరం కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. #BoyakondaGangamma #ISOCertification #TempleNews #DevotionalNews #AndhraPradesh #HinduTemples #ISOStandards #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube