BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

తెలంగాణ
15 Feb, 2026 - 03:01 PM
156 వీక్షణలు
లోత్తునూర్‌లో శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అర్చకుడు నర్సింగోజు సాయి చరణ్ చారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన కళ్యాణ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దాతల విరాళాలు ఆలయ అభివృద్ధి కోసం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ప్రధాన విరాళాల వివరాలు ఇవీ: డాక్టర్ అంకం లక్ష్మణ్–అరుణ దంపతులు (పార్థ హాస్పిటల్): ఆలయ షెడ్డు నిర్మాణానికి ₹70,000, కమాన్ నిర్మాణానికి ₹1,00,000 విరాళం. గుడికందుల రాజేశం–పుష్పలత దంపతులు (పైడిపల్లి): ధ్వజస్తంభం ఇత్తడి స్థాపన కోసం ₹1,31,000 విరాళం. అంకం రాకేష్–ధరణి: మకర తోరణం నిర్మాణానికి ₹7,000. ఒరగంటి శ్రీకాంత్: అభిషేక సామగ్రి కోసం ₹5,000 ఆర్థిక సాయం. విరాళాలు అందజేసిన దాతలను గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కళ్యాణోత్సవం అనంతరం శివపార్వతుల విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ‘ఓడి బియ్యం’ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube