BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
13 Dec, 2025 - 09:47 AM
180 వీక్షణలు

మైనారిటీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

NTODAY NEWS: హైదరాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గ రిపోర్టర్ పగడాల దేవయ్య హైదరాబాద్, బాగ్ లింగంపల్లిలోని మైనారిటీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు 32 విద్యార్థినిలకు సరైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మైనారిటీ గురుకులాల్లో ఆహారపదార్థాల నాణ్యతపై నిరంతరం తనిఖీ చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని మైనారిటీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు గురై కింగ్ కోఠీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం పరమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీ గురుకులాల పట్ల ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని, ఆహారం, మౌళిక సదుపాయాలు సరిగా లేకపోవడం వలన, ఆహారం నాణ్యతపై తనిఖీ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అధికారులు అజాగ్రత్తతో పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్ (పాషా), ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రావణ్, కిషన్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube