BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

మాదకద్రవ్యాలు నిర్మూలనకు విద్యార్థులచే ప్రతిజ్ఞ

తెలంగాణ
18 Nov, 2025 - 10:16 AM
70 వీక్షణలు
మాదకద్రవ్యాలు నిర్మూలనకు విద్యార్థులచే ప్రతిజ్ఞ NTODAY NEWS: రామన్నపేట యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ తీసుకుంటే వచ్చే పరిణామాల పై రామన్నపేట పోలీసులు, ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అధికారులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల మానసిక శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని, విద్యార్థి దశలోనే మాదకద్రవ్యాలు నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విద్యార్థులకు తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామన్నపేట ఎన్ వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో లాల్ బహదూర్, ఎంపీడీవో రాములు, రామన్నపేట ఎస్సై డి నాగరాజు, వలిగొండ, అడ్డగూడూరు ఎస్సై లు యుగంధర్, వెంకట్ రెడ్డి, జూనియర్ కాలేజ్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube