BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం

తెలంగాణ
05 Jun, 2025 - 05:47 AM
331 వీక్షణలు
విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం NTODAY NEWS నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కునూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో నల్గొండ జిల్లా క్రీడల మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి హాకీ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మే నెల ఒకటో తారీకు నుండి జూన్ 5 వరకు వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం 50 మంది విద్యార్థులతో విజయవంతంగా ముగిసిందని హాకీ కోచ్ గంగపురం రాము తెలియజేశారు ఈ సందర్భంగా హాకీ శిక్షణ తీసుకున్న విద్యార్థులకు చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, పల్లపు బుద్ధుడు, కలిసి విద్యార్థులకు హాకీ సాక్స్ ను పంపిణీ చేశారు, వీరితోపాటు హాకీ సీనియర్ క్రీడాకారుడు ఉయ్యాల నరేష్ విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, క్రీడల వల్ల పోటీ తత్వం పెరుగుతుందని, వాటితోపాటు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కొండ పరమేష్, ఎలుగు శేఖర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు జనపాల శ్రీను , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, హాకీ సీనియర్ క్రీడాకారుడు బండ్ల నరేష్ , సుంకరి శేఖర్, జనగం స్వామి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube