BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 20 December 2025, 11:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమం

తెలంగాణ
20 Dec, 2025 - 11:23 AM
177 వీక్షణలు

ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమం

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ ఏలూరు సత్రంపాడు లోని ఆదిత్య డిగ్రీ కళాశాల మరియు రెడ్ క్రాస్, మానవత సంస్థల ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి పరిసరాలను శుభ్రపరచి, పరిశుభ్రత ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వంగ వెంకటేశ్వర రావు హాజరై స్వచ్చత ప్రతి పౌరుని బాధ్యత అని మరియు విద్యార్థులు సామాజిక సేవలో చురుకుగా పాల్గొనడం వల్ల సమాజంలో మార్పు సాధ్యం అవుతుంది అని తెలిపారు. రెడ్ క్రాస్ సభ్యులు ఆలపాటి నాగేశ్వర రావు మరియు మానవత సంస్థ ప్రతినిధులు కార్యక్రమాన్ని సమర్థవంతం గా నిర్వహించడం లో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్, రెడ్ క్రాస్ వాలంటీర్స్ పాల్గొని ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. Follow us on Website Facebook Instagram YouTube