www.ntodaynews.com
టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్.
ప్రజపాలన -ప్రగతి ప్రణాళిక భాగంగా బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శనివారం( టీబీ ముక్త్ భారత్ ) టీబీ నిర్ధారణ శిబిరం బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు ఈ వైద్యశిబిరా నీ Dr. వంశీ కృష్ణ (NVBDC) ప్రోగ్రాం ఆఫీసర్, PHC మెడికల్ ఆఫీసర్ Dr. Mounica Reddy, Dr. Pavani పర్యవేకిక్షారు,ఈ కార్యాక్రమాములో, సూపర్ వైజర్ ప్రభాకర్, ఆరోగ్యమ్మ, శాంతాకుమారి, పద్మజ. Mpha (m)(f)భాస్కర్, కవిత, వసంత, విజయ, usha PHC స్టాఫ్ పాల్గొన్నారు.