BREAKING
తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు హజ్రత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు హజ్రత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం
www.ntodaynews.com

టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 08:20 PM
10 వీక్షణలు
టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు...

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పుంగనూరు నియోజకవర్గానికి చెందిన చెన్న కేశవ నాయుడుకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మై టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానంలో వచ్చినందుకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రివర్యులు  నారా లోకేష్ గారి నుంచి ప్రశంసా పత్రం మరియు సైకిల్ ని బహుమతిగా పంపించడం జరిగింది దీనిని నియోజకవర్గ సీనియర్ నాయకులు వై మధుసూదన్ నాయుడు గారు మాట్లాడుతూ యువత పార్టీకి డిజిటల్ రంగంలో మరియు సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోవాలని చెన్నకేశవ నాయుడుకి ఘనంగా సత్కరించి అదేవిధంగా   యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు, మార్పు రమేష్ TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి, జంపాల మోహన్ నాయుడు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి అక్కిమ్ కుమార్, సంజీవ, జగదీష్, సుబ్రహ్మణ్యం, అఖిల్, ప్రశాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు