www.ntodaynews.com
టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం
చిట్యాల మండలం నూతన తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ ను టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా ఎమ్మార్వో విజయకుమార్ మాట్లాడుతూ మండలంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల బయన్న, టీయూడబ్ల్యూజే (ఐజేయు) పట్టణ అధ్యక్షులు మే0డే వెంకన్న, సహాయ కార్యదర్శులు సూరపల్లి సూర్యనారాయణ,, కునూరు మధు, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు మిర్యాల శ్రీనివాస్, అమరోజు వెంకన్న, మెహర్ బాబు తదితరులు పాల్గొన్నారు ..