BREAKING
చనుబండ గ్రామంలో కొలుసు పార్థసారథి జన్మదినోత్సవం గుండెపోటును అడ్డుకున్న ప్రభుత్వ వైద్య సేవలు మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన చనుబండ గ్రామంలో కొలుసు పార్థసారథి జన్మదినోత్సవం గుండెపోటును అడ్డుకున్న ప్రభుత్వ వైద్య సేవలు మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన
www.ntodaynews.com

గురువులే విద్యార్థులకు మార్గదర్శకం

తెలంగాణ
10 Jul, 2025 - 09:20 AM
259 వీక్షణలు
గురువులే విద్యార్థులకు మార్గదర్శకం --- తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో గురుపౌర్ణమి పురస్కరించుకొని గురువారం రోజున తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ది హార్ట్ ఆఫ్ ది లివింగ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు సన్మానించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ ఈ గౌరవం నాది కాదు.. ఇది నాకు తల్లిగా నిలిచిన ఉరుమడ్ల గ్రామానికి, గురువుల పట్ల నాకు ఉన్న ఆత్మీయతకు వేసిన ముద్ర అని పేర్కొన్నారు. గురువులు చెప్పిన మాట వింటే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని , గురువులు మన జీవితాల్లో వెలిగించే జ్యోతులు అని, నేనూ కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు గురువుల మార్గనిర్దేశం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నానని  ఈ తరం పిల్లలు తమ గురువులను స్మరిస్తూ ముందుకు సాగాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ పట్ల జనార్ధన్, మర్రి రమేష్, గుత్తా రవీందర్ రెడ్డి, పాకాల దినేష్, ఉయ్యాల నరేష్ గౌడ్, మేడబోయిన శ్రీనివాస్ యాదవ్, గంగాపురం వెంకన్న గౌడ్, జన్నపాల జానయ్య తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube