www.ntodaynews.com
ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
తెలంగాణ
ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
NTODAY NEWS: చిట్యాల
తెలంగాణ యాస భాష అస్సితత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణరావు అని ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ అన్నారు. మంగళవారం నాడు మండలంలోని పెద్దకాపర్తి ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ భాష దినోత్సవం ప్రజాకవి కాళోజి జయంతి పురస్కరించుకొని కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కందిమల్ల యశోద రెడ్డి, దొడ్డి కైలాసం, లుకేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, లచ్చిరెడ్డి, విజయలక్ష్మి, యాదగిరి రెడ్డి, రాధా, రవీందర్, సంతోష, వెంకటేశం, బుచ్చయ్య, మాజీ విద్యా కమిటీ చైర్మన్ లు ఆవుల జానయ్య, నీలకంఠం నరేష్ తదితరులు పాల్గొన్నారు,
Follow us on
Website
Facebook
Instagram
YouTube