BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 09 September 2025, 08:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

తెలంగాణ
09 Sep, 2025 - 08:45 AM
269 వీక్షణలు
ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం NTODAY NEWS: చిట్యాల తెలంగాణ యాస భాష అస్సితత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణరావు అని ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ అన్నారు. మంగళవారం నాడు మండలంలోని పెద్దకాపర్తి ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ భాష దినోత్సవం ప్రజాకవి కాళోజి జయంతి పురస్కరించుకొని కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కందిమల్ల యశోద రెడ్డి, దొడ్డి కైలాసం, లుకేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, లచ్చిరెడ్డి, విజయలక్ష్మి, యాదగిరి రెడ్డి, రాధా, రవీందర్, సంతోష, వెంకటేశం, బుచ్చయ్య, మాజీ విద్యా కమిటీ చైర్మన్ లు ఆవుల జానయ్య, నీలకంఠం నరేష్ తదితరులు పాల్గొన్నారు, Follow us on Website Facebook Instagram YouTube