BREAKING
నేరాల నియంత్రణ భాగంలో సీసీటీవీ కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం పోలీస్ శాఖలో విషాదం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు.. ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! నేరాల నియంత్రణ భాగంలో సీసీటీవీ కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం పోలీస్ శాఖలో విషాదం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు.. ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..!
www.ntodaynews.com

తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 04:49 PM
18 వీక్షణలు

తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు.. ఎస్ఐ, కానిస్టేబుల్ పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

టౌన్ ఎస్ఐ పి. నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

ఒక ప్రేమ జంట పెళ్లి వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడి రూ.70 వేల డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, పక్కా సమాచారంతో అధికారులు ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.