BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
05 Jun, 2026 - 11:03 AM
170 వీక్షణలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం --బొమ్మలరామారం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడియా లోజన్ నాయక్ 

బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే తీన్మార్ మల్లన్న సారాధ్యంలో ఏర్పాటైన తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమని  తెలంగాణ రాజ్యాధికార పార్టీ బొమ్మలరామారం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడియా లోజన్ నాయక్ అన్నారు గురువారం బొమ్మలరామారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనే నినాదంతో ఏర్పాటైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రామీణ స్థాయి నుంచి రోజురోజుకు రాష్ట్రస్థాయి వరకు  విస్తరిస్తుందని ఆయన తెలిపారు స్వతంత్రం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్న బడుగు బలహీన వర్గాలకు అధికారం అందనీ ద్రాక్ష గానే మిగులుతుందని ఆయన ఆవేదన చెందారు రాష్ట్ర జనాభాలో కనీసం 20 శాతం లేని అగ్రకులాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యమేలుతున్నారని 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లకే పరిమితం అయ్యారు తప్ప అధికారాన్ని అందుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందారు బొమ్మలరామారం మండలంలో ఎక్కువగా గిరిజన తండాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆలోచించి గిరిజనుడైన తనకు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో టిఆర్పి జిల్లా అధ్యక్షులు కొమ్మిశెట్టి నరసింహులు తో పాటు టిఆర్పి నాయకులు పాల్గొన్నారు