BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింపు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 01:23 PM
104 వీక్షణలు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింపు.. ఉచిత దర్శన టోకెన్ల జారీకి సిద్ధం

ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. అయితే వారాంతాలు, సెలవుల తరువాత సోమవారం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఉదయం 8 గంటల నాటికి ఉచిత సర్వదర్శనం కోసం కేవలం 10 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనం సుమారు 8 గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3–4 గంటలు, రూ.300 శీఘ్రదర్శనానికి 2–3 గంటల సమయం పడుతోంది.

గత రోజు మొత్తం 80,774 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 27,447 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలు సుమారు రూ.4.05 కోట్లకు చేరినట్లు టీటీడీ పేర్కొంది.

ఇప్పటికే నేటి దర్శన టికెట్లు పూర్తిగా పంపిణీ కాగా, రేపటి ఉచిత దర్శన టోకెన్లను కొద్దిసేపటిలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం, శ్రీవారిమెట్టు వద్ద జారీ చేయనున్నారు.