BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

తిరువూరు లో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 03:51 PM
54 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఘనంగా యోగ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొలికపూడి సీనివాసరావు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాభ్యాసం శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. విద్యార్థినులు చిన్న వయసు నుండే యోగాను అలవాటు చేసుకుంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉండగలరని సూచించారు.

భారతదేశం యోగను ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి వల్లే యోగకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎనారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు.

ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు యోగాభ్యాసం చేయాలని విద్యార్థినులు, తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, శారీరక విద్యతో పాటు యోగాను పాఠ్యాంశాల్లో భాగంగా చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ కుమార్, మున్సిపల్ కమిషనర్, డివైఈవో శ్యాంసుందర్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థినులు ఉత్సాహంగా వివిధ యోగాసనాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.