BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

తిరువూరు సబ్ రిజిస్ట్రార్ చాముండేశ్వరి దేవి మానవత్వం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 03:41 PM
29 వీక్షణలు

అంధుల, వికలాంగుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేత

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ పరిధిలోని జన్మభూమి రోడ్‌లో ఉన్న భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు, వికలాంగులు, అనాథ బాలల సేవ ఆశ్రమంలో మానవతా సేవ కార్యక్రమం జరిగింది.

తిరువూరు సబ్ రిజిస్ట్రార్ చాముండేశ్వరి దేవి తన వంతు సామాజిక బాధ్యతగా ఆశ్రమాన్ని సందర్శించి నెలకు సరిపడా రెండు బియ్యం సంచులు, నిత్యావసర సరుకులు, పండ్లు, అల్పాహారాన్ని ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వెంపాటి అబ్రహం మణిరత్నం, వెంపాటి సూరిబాబు, మాదాసు టైటాస్ పాల్గొన్నారు.

సహాయం అందించిన చాముండేశ్వరి దేవికి ఆశ్రమ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆశ్రమంలోని పిల్లల అవసరాలను గుర్తించి ముందుకొచ్చిన ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది.