BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

తిరువూరులో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 08:31 PM
30 వీక్షణలు

తిరువూరులో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతున్నదా అనే అంశంపై తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ ఎరువులు, పురుగుమందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా యూరియా, డీఏపీతో పాటు ఇతర ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా యూరియా, డీఏపీ తదితర ఎరువులు తెలంగాణకు అక్రమంగా తరలించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యాపారులకు వివరించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో ఏ. కుమార్ మాట్లాడుతూ, APAIMS యాప్ ద్వారా రైతుల భూ విస్తీర్ణం, పంట అవసరాలకు అనుగుణంగా మాత్రమే యూరియా పంపిణీ జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు అవసరమైన మేరకే ఎరువులు అందేలా పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.

ఈ తనిఖీల్లో వ్యవసాయశాఖ అధికారి పి. పద్మా, ఎస్సై శాతకర్ణి తదితరులు పాల్గొన్నారు.