BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం.. జూలై 10న ఖాతాల్లో జమ!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 02:11 PM
86 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 2026 జూలై 10న నగదు జమ చేయనున్నట్లు సమాచారం.

ఈసారి పథకంలో కొన్ని కీలక మార్పులు చేశారు. గతంలో ఉన్న పరిమితులకు భిన్నంగా, ఒకే కుటుంబంలో ఎంతమంది అర్హులైన పిల్లలు ఉన్నా అందరికీ పథకం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్థికి రూ.13,000 ఆర్థిక సహాయం అందించనుంది.

అయితే, పథకం ప్రయోజనం పొందాలంటే కనీసం 75 శాతం పాఠశాల హాజరు ఉండాలి. అలాగే, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు e-KYC పూర్తి చేయడం తప్పనిసరి. ఈ నిబంధనలు పూర్తి చేసిన వారికి మాత్రమే నిధులు జమ కానున్నాయి.