www.ntodaynews.com
తోరూర్ మాజీ జెడ్పిటిసి నీ పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ
/
మహబూబాబాద్
/
తొర్రూర్
తోరూర్ మాజీ జెడ్పిటిసి నీ పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్
హైటెక్ సిటీ
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తొర్రూరు మాజీ జడ్పీటీసీ ని పరామర్శించిన -మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ మంగళపల్లి. శ్రీనివాస్ అనారోగ్యంతో గుండె శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద లో ఉన్న విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు యశోద హాస్పిటల్ కి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిలను, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
అనంతరం మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గారికి మనోధైర్యం చెప్పి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు .