BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

తోరూర్ మాజీ జెడ్పిటిసి నీ పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 04:22 PM
17 వీక్షణలు

తోరూర్ మాజీ జెడ్పిటిసి నీ పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్ 

హైటెక్ సిటీ 

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తొర్రూరు మాజీ జడ్పీటీసీ ని పరామర్శించిన -మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ మంగళపల్లి. శ్రీనివాస్  అనారోగ్యంతో గుండె శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద లో ఉన్న విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు యశోద హాస్పిటల్ కి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిలను, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

అనంతరం మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గారికి మనోధైర్యం చెప్పి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు .