BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 06 April 2026, 04:22 pm
Posted by : బోధపల్లి వేణు

తోరూర్ మాజీ జెడ్పిటిసి నీ పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 04:22 PM
127 వీక్షణలు

తోరూర్ మాజీ జెడ్పిటిసి నీ పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్ 

హైటెక్ సిటీ 

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తొర్రూరు మాజీ జడ్పీటీసీ ని పరామర్శించిన -మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ మంగళపల్లి. శ్రీనివాస్  అనారోగ్యంతో గుండె శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద లో ఉన్న విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు యశోద హాస్పిటల్ కి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిలను, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

అనంతరం మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గారికి మనోధైర్యం చెప్పి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు .