BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

విజయవంతంగా ముగిసిన పశు ఆరోగ్య శిబిరాలు

తెలంగాణ
30 Jan, 2026 - 06:55 AM
293 వీక్షణలు
విజయవంతంగా ముగిసిన పశు ఆరోగ్య శిబిరాలు NTODAY NEWS: ఆమడగూరు మండలం రిపోర్టర్ రామాంజనేయులు   ఆమడగూరు మండలంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 19-01-2026 నుండి 30-01-2026 వరకు ప్రతి గ్రామ పంచాయతీలో పశు వైద్య ఆరోగ్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్‌చార్జ్ పశువైద్యాధికారి డాక్టర్ బి. రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరాల సందర్భంగా గ్రామాల వారీగా మొత్తం -186 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు -594 పశువులకు సాధారణ వైద్య చికిత్సలు -778 పాడి ఆవులు, దూడలకు నట్టల నివారణ మందులు -19,115 గొర్రెలకు నట్టల నివారణ మందులు మరియు బొబ్బరోగం టీకాలు ఉచితంగా అందజేశారు. ఈ శిబిరాల ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాడి రైతులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, గ్రామాల పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాలను విజయవంతం చేశారు. #AnimalHealthCamp #VeterinaryServices #LivestockCare #Amadaguru #FreeMedicalCamp #DairyFarmers #RuralDevelopment #AnimalWelfare Follow us on Website Facebook Instagram YouTube