BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

అమ్మవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షులు

తెలంగాణ
07 Jan, 2026 - 08:13 AM
197 వీక్షణలు

కుటుంబ సమేతంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్

NTODAY NEWS: విజయవాడ రిపోర్టర్ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాధవ్ దంపతులకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం మాధవ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, కనకదుర్గ అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో శాంతిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలపల్లి గణేష్, కనకదుర్గ ఆలయ పాలక మండలి సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు నున్న కృష్ణ, బొమ్మదేవర రత్నకుమారి, పైలా సురేష్ తదితరులు పాల్గొన్నారు.     Follow us on Website Facebook Instagram YouTube