www.ntodaynews.com
2026 పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ
2026 పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
NTODAY NEWS: న్యూఢిల్లీ
2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్కు చెందినవారు
-గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ – పద్మశ్రీ
-వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్య రంగం) – పద్మశ్రీ
-రాజేంద్రప్రసాద్ (కళావిభాగం) – పద్మశ్రీ
-మాగంటి మురళీమోహన్ (కళావిభాగం) – పద్మశ్రీ
తెలంగాణకు చెందినవారు
-విజయ్ ఆనంద్ రెడ్డి – పద్మశ్రీ
-గడ్డమానుగు చంద్రమౌళి (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – పద్మశ్రీ
-దీపికా రెడ్డి (కళావిభాగం) – పద్మశ్రీ
-కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ – పద్మశ్రీ
-కుమారస్వామి తంగరాజ్ (జన్యుసంబంధ పరిశోధనలు) – పద్మశ్రీ
-మామిడి రామారెడ్డి (పాడి, పశుసంవర్ధక రంగాలు) – పద్మశ్రీ
-గూడూరు వెంకట్రావు – పద్మశ్రీ
క్రీడా విభాగం
-రోహిత్ శర్మ – పద్మశ్రీ
-హర్మన్ప్రీత్ కౌర్ – పద్మశ్రీ
ఇతర రాష్ట్రాలు
-నటుడు మాధవన్ (మహారాష్ట్ర) – పద్మశ్రీ
-ఇతర పలువురు ప్రముఖులు కూడా పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.
#PadmaAwards2026
#PadmaShri
#PadmaShriAwardees
#IndianAwards
#GovernmentOfIndia
#NationalHonours
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube