BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

2026 పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ
25 Jan, 2026 - 08:29 AM
373 వీక్షణలు
2026 పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం NTODAY NEWS: న్యూఢిల్లీ 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు -గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ – పద్మశ్రీ -వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్య రంగం) – పద్మశ్రీ -రాజేంద్రప్రసాద్ (కళావిభాగం) – పద్మశ్రీ -మాగంటి మురళీమోహన్ (కళావిభాగం) – పద్మశ్రీ తెలంగాణకు చెందినవారు -విజయ్ ఆనంద్ రెడ్డి – పద్మశ్రీ -గడ్డమానుగు చంద్రమౌళి (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – పద్మశ్రీ -దీపికా రెడ్డి (కళావిభాగం) – పద్మశ్రీ -కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ – పద్మశ్రీ -కుమారస్వామి తంగరాజ్ (జన్యుసంబంధ పరిశోధనలు) – పద్మశ్రీ -మామిడి రామారెడ్డి (పాడి, పశుసంవర్ధక రంగాలు) – పద్మశ్రీ -గూడూరు వెంకట్రావు – పద్మశ్రీ క్రీడా విభాగం -రోహిత్ శర్మ – పద్మశ్రీ -హర్మన్‌ప్రీత్ కౌర్ – పద్మశ్రీ ఇతర రాష్ట్రాలు -నటుడు మాధవన్ (మహారాష్ట్ర) – పద్మశ్రీ -ఇతర పలువురు ప్రముఖులు కూడా పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. #PadmaAwards2026 #PadmaShri #PadmaShriAwardees #IndianAwards #GovernmentOfIndia #NationalHonours #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube