BREAKING
అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది… ​తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. అత్యవసర హెచ్చరిక జారీ చేయబడింది… ​తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త..
www.ntodaynews.com

కుటుంబానికి సానుభూతి తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

తెలంగాణ
25 Dec, 2025 - 10:09 AM
101 వీక్షణలు

ఎల్ .కోటయ్య కుటుంబానికి సానుభూతి తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

NTODAY NEWS: సైదాబాద్ పగడాల దేవయ్య.. సిపిఎం సౌత్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ కోటయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. సౌత్ జిల్లా కార్యదర్శి ఎం.డి అబ్బాస్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ రంగం కార్యదర్శి శ్రీకాంత్ కోటయ్య . తల్లి కమలమ్మ కు పూలమాలవేసి ప్రగడ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్. జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు విటల్, మీనా, శ్రావణ్, జిల్లా కమిటీ సభ్యులు బాలు, లక్ష్మమ్మ, సత్తార్, కిషన్, కృష్ణ, .ట్రాన్స్పోర్ట్ రంగం జిల్లా కార్యదర్శి ఏ కృష్ణ, కెవిపిఎస్ నాయకులు వెంకన్న, పార్టీ సభ్యులు అజయ్ బాబు, రామ్ కుమార్, శీను, ఆంజనేయులు, జ్యోతి, పార్టీ నాయకులు ఎన్ శ్రీరాములు, పగడాల దేవయ్య, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. Follow us on Website Facebook Instagram YouTube