BREAKING
తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ
www.ntodaynews.com

కుటుంబానికి సానుభూతి తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

తెలంగాణ
25 Dec, 2025 - 10:09 AM
129 వీక్షణలు

ఎల్ .కోటయ్య కుటుంబానికి సానుభూతి తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

NTODAY NEWS: సైదాబాద్ పగడాల దేవయ్య.. సిపిఎం సౌత్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ కోటయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. సౌత్ జిల్లా కార్యదర్శి ఎం.డి అబ్బాస్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ రంగం కార్యదర్శి శ్రీకాంత్ కోటయ్య . తల్లి కమలమ్మ కు పూలమాలవేసి ప్రగడ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్. జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు విటల్, మీనా, శ్రావణ్, జిల్లా కమిటీ సభ్యులు బాలు, లక్ష్మమ్మ, సత్తార్, కిషన్, కృష్ణ, .ట్రాన్స్పోర్ట్ రంగం జిల్లా కార్యదర్శి ఏ కృష్ణ, కెవిపిఎస్ నాయకులు వెంకన్న, పార్టీ సభ్యులు అజయ్ బాబు, రామ్ కుమార్, శీను, ఆంజనేయులు, జ్యోతి, పార్టీ నాయకులు ఎన్ శ్రీరాములు, పగడాల దేవయ్య, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. Follow us on Website Facebook Instagram YouTube