BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

కుటుంబానికి సానుభూతి తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

తెలంగాణ
25 Dec, 2025 - 10:09 AM
185 వీక్షణలు

ఎల్ .కోటయ్య కుటుంబానికి సానుభూతి తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

NTODAY NEWS: సైదాబాద్ పగడాల దేవయ్య.. సిపిఎం సౌత్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ కోటయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. సౌత్ జిల్లా కార్యదర్శి ఎం.డి అబ్బాస్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ రంగం కార్యదర్శి శ్రీకాంత్ కోటయ్య . తల్లి కమలమ్మ కు పూలమాలవేసి ప్రగడ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్. జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు విటల్, మీనా, శ్రావణ్, జిల్లా కమిటీ సభ్యులు బాలు, లక్ష్మమ్మ, సత్తార్, కిషన్, కృష్ణ, .ట్రాన్స్పోర్ట్ రంగం జిల్లా కార్యదర్శి ఏ కృష్ణ, కెవిపిఎస్ నాయకులు వెంకన్న, పార్టీ సభ్యులు అజయ్ బాబు, రామ్ కుమార్, శీను, ఆంజనేయులు, జ్యోతి, పార్టీ నాయకులు ఎన్ శ్రీరాములు, పగడాల దేవయ్య, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. Follow us on Website Facebook Instagram YouTube