BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అదితి గా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే

తెలంగాణ
20 Dec, 2025 - 11:28 AM
160 వీక్షణలు

స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అదితి గా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ ఏలూరు నియోజకవర్గం 28వ డివిజన్ లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అదితి గా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలు కు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నగర కమిషనర్ మాట్లాడుతు, ప్రస్తుత పరిస్థితి లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. ప్రస్తుతం ప్రజలు అందరు వాటర్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలి కూడా కొనుక్కొని శ్వాస తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కావున ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని తెలియజేసారు. ఇంటింటా చెట్టు ఊరంతా వనం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక డివిజన్ లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. భవిష్యత్ లో ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదుగుదల కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అందరు సోలార్ పై అవగాహనా పెంచుకోవాలని ఎమ్మెల్యే తెలియజేసారు. Follow us on Website Facebook Instagram YouTube