BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

రామన్నపేటలో నూతన కోర్టు భవనాలకు శంకుస్థాపన

తెలంగాణ
01 Feb, 2026 - 09:33 PM
279 వీక్షణలు
రామన్నపేటలో నూతన కోర్టు భవనాలకు శంకుస్థాపన 33 కోట్ల వ్యయంతో 4 కోర్టులు, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణం NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట రామన్నపేట మండల కేంద్రంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ.33 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన నాలుగు కోర్టు భవనాలు మరియు రెసిడెన్షియల్ క్వార్టర్స్‌కు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. శరత్, జస్టిస్ సామ్ కోసాయ్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ సుజనా కలసికమ్, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూతన కోర్టు భవనాల నిర్మాణంతో రామన్నపేట ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు తెలిపారు. భారీ బందోబస్తు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్న నేపథ్యంలో డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. #YadadriBhuvanagiri #Ramannapet #CourtBuildings #JudicialInfrastructure #TelanganaHighCourt #JusticeSystem #PublicInfrastructure #LawAndOrder Follow us on Website Facebook Instagram YouTube