BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

తెలంగాణ
09 Mar, 2026 - 02:03 AM
170 వీక్షణలు
దండేపల్లిలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి వి.శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదరిపేట వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై తహసీద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం, మేదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక సిమెంట్ ట్రేడర్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఇనుప స్టాండ్‌ను తీసుకువెళ్తుండగా అది ప్రమాదవశాత్తు పైన ఉన్న మెయిన్ లైన్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను మేదరిపేటకు చెందిన సల్లా లక్ష్మీనారాయణ, కాజీపేటకు చెందిన నాగరాజుగా గుర్తించారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ యువకుల మృతితో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #Dandepalli #MancherialDistrict #ElectricShock #AccidentNews #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube