BREAKING
బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు
www.ntodaynews.com

విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

తెలంగాణ
09 Mar, 2026 - 02:03 AM
82 వీక్షణలు
దండేపల్లిలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి వి.శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదరిపేట వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై తహసీద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం, మేదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక సిమెంట్ ట్రేడర్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఇనుప స్టాండ్‌ను తీసుకువెళ్తుండగా అది ప్రమాదవశాత్తు పైన ఉన్న మెయిన్ లైన్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను మేదరిపేటకు చెందిన సల్లా లక్ష్మీనారాయణ, కాజీపేటకు చెందిన నాగరాజుగా గుర్తించారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ యువకుల మృతితో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #Dandepalli #MancherialDistrict #ElectricShock #AccidentNews #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube