BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి పార్టీ గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
19 Mar, 2026 - 04:13 AM
159 వీక్షణలు

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన  టిడిపి పార్టీ గొల్లప్రోలు  టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.

గొల్లప్రోలు టిడిపి పార్టీ టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఉగాది పండుగ శుభ సందర్భంగా గొల్లప్రోలు ప్రజలకు , నాయకులకు, కార్యకర్తలకు , పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు . గుండ్ర సుబ్బన్న మాట్లాడుతూ ఈ ఉగాది వికార నామ సంవత్సరం. కష్టాలన్నీ తొలగిపోయి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కొత్త ఆశలతో ముందుకు సాగుదాం అని టిడిపి పార్టీ టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు పిలుపునిచ్చారు. రానున్న కాలంలో శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉంటామని. తెలుగువారి అభ్యున్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ శుభవేళ, రాష్ట్రానికి మళ్లీ అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఉగాది నవ్యాంధ్ర ప్రజలకు కొత్త ఆశను ఇస్తుందని తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు ఆశ భావం వ్యక్తం చేశారు.