BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి పార్టీ గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
19 Mar, 2026 - 04:13 AM
123 వీక్షణలు

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన  టిడిపి పార్టీ గొల్లప్రోలు  టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.

గొల్లప్రోలు టిడిపి పార్టీ టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఉగాది పండుగ శుభ సందర్భంగా గొల్లప్రోలు ప్రజలకు , నాయకులకు, కార్యకర్తలకు , పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు . గుండ్ర సుబ్బన్న మాట్లాడుతూ ఈ ఉగాది వికార నామ సంవత్సరం. కష్టాలన్నీ తొలగిపోయి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కొత్త ఆశలతో ముందుకు సాగుదాం అని టిడిపి పార్టీ టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు పిలుపునిచ్చారు. రానున్న కాలంలో శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉంటామని. తెలుగువారి అభ్యున్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ శుభవేళ, రాష్ట్రానికి మళ్లీ అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఉగాది నవ్యాంధ్ర ప్రజలకు కొత్త ఆశను ఇస్తుందని తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు ఆశ భావం వ్యక్తం చేశారు.