BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 08:29 am
Posted by : BATHULA VENKATESH

ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం....

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
08 Jun, 2026 - 08:29 AM
103 వీక్షణలు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 3, 2026 అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దుండగులు రెండు హుండీలను పగులగొట్టి లక్షలాది రూపాయల నగదు, బంగారం, వెండిని అపహరించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసి నక్కపల్లి మండలం రేబాకకు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఆలయంలోని ఆస్థాన మండపం వద్ద, ఆండాళ్లమ్మ సన్నిధిలో ఉన్న రెండు హుండీలను కట్టర్లతో ధ్వంసం చేసి డబ్బును దోచుకెళ్లారు. సుమారు 6 ఏళ్లుగా హుండీ ఆదాయాన్ని లెక్కించకపోవడంతో భారీ మొత్తంలో నగదు అపహరణకు గురైనట్లు అంచనా. పోలీసుల దర్యాప్తు: స్థానిక ఎస్పీ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అన్నవరంలో నిందితులను అదుపులోకి తీసుకొని కొంత సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ముందు వీరు రెక్కీ నిర్వహించినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు.