BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం....

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
08 Jun, 2026 - 08:29 AM
66 వీక్షణలు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 3, 2026 అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దుండగులు రెండు హుండీలను పగులగొట్టి లక్షలాది రూపాయల నగదు, బంగారం, వెండిని అపహరించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసి నక్కపల్లి మండలం రేబాకకు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఆలయంలోని ఆస్థాన మండపం వద్ద, ఆండాళ్లమ్మ సన్నిధిలో ఉన్న రెండు హుండీలను కట్టర్లతో ధ్వంసం చేసి డబ్బును దోచుకెళ్లారు. సుమారు 6 ఏళ్లుగా హుండీ ఆదాయాన్ని లెక్కించకపోవడంతో భారీ మొత్తంలో నగదు అపహరణకు గురైనట్లు అంచనా. పోలీసుల దర్యాప్తు: స్థానిక ఎస్పీ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అన్నవరంలో నిందితులను అదుపులోకి తీసుకొని కొంత సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ముందు వీరు రెక్కీ నిర్వహించినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు.