BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి నూతన ఫర్నిచర్ అందజేత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
18 Mar, 2026 - 06:38 AM
322 వీక్షణలు

ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి నూతన ఫర్నిచర్ అందజేత  

స్నేహం అంటే కేవలం మాటలు కాదని, కష్టసుఖాల్లో తోడుంటూ గ్రామాభివృద్ధికి చేయూతనందించడమేనని నిరూపించారు కొందరు మిత్రులు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఉరుమడ్ల గ్రామ పంచాయతీకి సుమారు 60,000 రూపాయల విలువైన నూతన ఫర్నిచర్‌ను విరాళంగా అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఉరుమడ్ల గ్రామ సర్పంచ్‌గా తమ చిన్ననాటి మిత్రుడు శ్రీ సాగర్ల భానుశ్రీ భిక్షం ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకుని, వారిపై ఉన్న గౌరవంతో మరియు గ్రామంపై ఉన్న ప్రేమతో 1998 బ్యాచ్ మిత్రులు ఈ విరాళాన్ని అందజేశారు.​గుత్తా శ్రీధర్ రెడ్డి ​పిశాటి జంగా రెడ్డి 

​వీరిద్దరూ కలిసి గ్రామ పంచాయతీ అవసరాల నిమిత్తం ఈ ఫర్నిచర్‌ను బహుకరించి తమ స్నేహ భావాన్ని చాటుకున్నారు.