BREAKING
మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన ​మంచీర్యాల కలెక్టరేట్‌లో యునైటెడ్ ఫోరం RTI క్యాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్. మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన ​మంచీర్యాల కలెక్టరేట్‌లో యునైటెడ్ ఫోరం RTI క్యాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్.
www.ntodaynews.com

రైతుకు యూరియా కష్టం!!

తెలంగాణ
22 Aug, 2025 - 07:09 PM
262 వీక్షణలు
రైతుకు యూరియా కష్టం!! NTODAY NEWS:నర్సాపూర్ • యూరియా దొరకక రైతన్న ఆవేదన • చెప్పులు పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి అవస్థలు • గంటల తరబడి లైన్లో ఉన్న దొరకని యూరియా బస్తాలు •ప్రభుత్వంఫై మండి పడుతున్న రైతులు రాష్టంలొ రైతన్నకు శాపంగా మారింది యూరియా కొరత. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి లైన్లో ఉండి క్యూ లైన్ లో చెప్పులు పాస్ పుస్తకాలు పెట్టి ఎదురు చుసిన యూరియా దొరకడం లేదాని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడడంతో బోరు బావుల వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండాల్సిన తాము పొద్దున లేచి రైతు వేదికల చుట్టూ ఫర్టిలైజర్ షాప్ ల చుట్టూ తిరిగి క్యూలైన్లో నిలిచి ఉంటే ఒకే ఒక్క యూరియా బస్త ఇవ్వడం ఏంటని ప్రభుత్వంపై ఆగ్రహంతో మండిపడుతున్నారు రైతులు. మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండల కేంద్రంలోని శీలంపల్లి రైతువేదికకు యూరియా బస్తాల లారీ రావడం తో శుక్రవారం శీలంపల్లి రైతువేదిక వద్దకు మండలంలొని రైతులు భారీగా చేరుకున్నారు. క్యూలైన్ లొ చెప్పులు పట్టా పాస్ పుస్తకాలని పెట్టి ఎదురు చూసారు. ఎంత సేపటికి అధికారులు బస్తలను అందించక పోవడంతో రైతు వేదికలోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా అధికారులు యూరియా కొరత లేదని చెపుతున్న మరి ఇక్కడ యూరియా కొరత ఎందుకు వచ్చిందని పోలీస్ లు మరియు వ్యవసాయ అధికారులతో వగ్వాదానికి దిగారు. Follow us on Website Facebook Instagram YouTube