BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

వాహన సేవకులపై దారుణంగా దాడి చేసిన స్థానికులు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 09:01 AM
86 వీక్షణలు

వాహన సేవకులపై దారుణంగా దాడి చేసిన స్థానికులు.

తిరుపతిలో దారుణం.

వాహన బేరర్లకు, స్థానికుల మధ్య ఘర్షణ.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వాహనాన్ని మూసి ఇంటికి వెళుతున్న వారిపై మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసిన వైనం.

 దాడిలో గాయపడిన చంద్రగిరికి చెందిన వాహన సేవకులు.

అమ్మవారి వాహన సేవ అనంతరం వాహన సేవకులు తమ స్వగ్రామాలకు బయలుదేరిన సమయంలో విపరీతమైన ట్రాఫిక్.

 ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా రావడంతో మొదలైన వివాదం.

ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని, వాహనాలను పక్కకు జరిపితే తాము వెళ్లిపోతామని టీటీడీ వాహనసేవకులు(మోతగాళ్లు) 

కోరగా, స్థానిక వ్యక్తులతో మాట మాట పెరిగి అది ఘర్షణకు దారితీసింది.

తొలుత ముగ్గురు స్థానికులు కలిసి వాహన సేవకులు  (మోతగాళ్ల) పైచేయి చేసుకోగా, ఆ తర్వాత సమాచారం అందుకున్న మరో 30 మందికి పైగా స్థానికులు అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా దాడి చేశారు.

తాము అమ్మవారి సేవలో పాల్గొని వస్తున్నామని, ఇంటికి వెళ్లడం ఆలస్యమవుతోందని వేడుకున్నప్పటికీ వినకుండా రక్తం వచ్చేలా కొట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు వాహన సేవకులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. 

బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.

 దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

భక్తిభావంతో సాగాల్సిన ఉత్సవ సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటన చోటు

చేసుకోవడం భక్తులలో మరియు స్థానికులలో తీవ్ర చర్చకు దారితీసింది.