BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

వేసవికాలంలో మూగజీవాల కోసం నీటి తొట్టెల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:35 PM
72 వీక్షణలు

వేసవికాలంలో మూగజీవాల కోసం నీటి తొట్టెల ఏర్పాటు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: మండల పరిధిలోని పలు గ్రామాల్లో వేసవికాలం నేపథ్యంలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీల సహకారంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

వావిలాల, రాజుగూడెం, మునుకొల్ల, వామకుంట్ల, లక్ష్మీపురం, రామన్నపాలెం, కాకర్ల, కోకిలంపాడు, మల్లెల గ్రామాల్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పక్షుల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పశువైద్యాధికారి డాక్టర్ అభిలాష్ స్వయంగా పర్యవేక్షించారు.

వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో మూగజీవాలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యగా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి, పశువుల సంరక్షణలో భాగస్వాములయ్యారు.