BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వేసవికాలంలో మూగజీవాల కోసం నీటి తొట్టెల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:35 PM
115 వీక్షణలు

వేసవికాలంలో మూగజీవాల కోసం నీటి తొట్టెల ఏర్పాటు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: మండల పరిధిలోని పలు గ్రామాల్లో వేసవికాలం నేపథ్యంలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీల సహకారంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

వావిలాల, రాజుగూడెం, మునుకొల్ల, వామకుంట్ల, లక్ష్మీపురం, రామన్నపాలెం, కాకర్ల, కోకిలంపాడు, మల్లెల గ్రామాల్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పక్షుల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పశువైద్యాధికారి డాక్టర్ అభిలాష్ స్వయంగా పర్యవేక్షించారు.

వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో మూగజీవాలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యగా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి, పశువుల సంరక్షణలో భాగస్వాములయ్యారు.