BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 04:31 PM
64 వీక్షణలు

వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియామకం

ఏలూరు జిల్లా - నూజివీడు

వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఏలూరు జిల్లా ఎస్సి విభాగ కమిటీలో పలు కీలక పదవులు నామినేట్ చేయబడ్డాయి. ఈ క్రమంలో, వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియమితులయ్యారు.

ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ, "పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసినందుకు, పార్టీ ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను" అని పేర్కొన్నారు.

"గత 3 దశాబ్దాలుగా వైఎస్ఆర్సిపి నూజివీడు ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మేక వెంకట్ ప్రతాప్ అపారావు వంటి నాయకులతో కలిసి పని చేసి, వారి అభిమానాన్ని సంపాదించగలిగాను. ఇది నా జీవితంలో గొప్ప గౌరవం," అని జమలయ్య తెలిపారు.

వైద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి అందించి, పార్టీని ముందంజలో ఉంచడానికి నాడు కూడా తన ప్రయత్నాలను కొనసాగించడానికి సంకల్పించారని ఆయన వెల్లడించారు.