BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 04:31 PM
98 వీక్షణలు

వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియామకం

ఏలూరు జిల్లా - నూజివీడు

వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఏలూరు జిల్లా ఎస్సి విభాగ కమిటీలో పలు కీలక పదవులు నామినేట్ చేయబడ్డాయి. ఈ క్రమంలో, వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియమితులయ్యారు.

ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ, "పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసినందుకు, పార్టీ ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను" అని పేర్కొన్నారు.

"గత 3 దశాబ్దాలుగా వైఎస్ఆర్సిపి నూజివీడు ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మేక వెంకట్ ప్రతాప్ అపారావు వంటి నాయకులతో కలిసి పని చేసి, వారి అభిమానాన్ని సంపాదించగలిగాను. ఇది నా జీవితంలో గొప్ప గౌరవం," అని జమలయ్య తెలిపారు.

వైద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి అందించి, పార్టీని ముందంజలో ఉంచడానికి నాడు కూడా తన ప్రయత్నాలను కొనసాగించడానికి సంకల్పించారని ఆయన వెల్లడించారు.