BREAKING
Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం.
www.ntodaynews.com

వీడు మనిషి కాదు.. నరమాంస భక్షకుడు! ఆసుపత్రుల నుంచి మానవ అవయవాలు దొంగిలించి వండుకుని తిన్న ఉద్యోగి

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 06:02 AM
20 వీక్షణలు

హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల ఆసుపత్రి ఉద్యోగి నరమాంస భక్షకుడిగా పోలీసులకు చిక్కాడు.

పోలీసుల విచారణలో అతడు ఆసుపత్రులు, శ్మశానవాటికల నుంచి మానవ శరీర భాగాలను దొంగిలించి తన అపార్ట్‌మెంట్‌లో దాచుకున్నట్లు, వాటిలో కొన్ని భాగాలను వండుకుని తిన్నట్లు అంగీకరించినట్లు సమాచారం.

నిందితుడి నివాసంలో పోలీసులు మానవ ముఖం, చర్మం, కాలు, చేయి, మెదడు, పుర్రెలు, ఎముకలు, గుండె తదితర అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.

మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై ఉన్న ఆసక్తి కారణంగానే ఈ చర్యలకు పాల్పడ్డానని నిందితుడు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న అవశేషాలు ఎవరెవరివో గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన హంగేరీలో తీవ్ర సంచలనం రేపింది.