BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

వీడు మనిషి కాదు.. నరమాంస భక్షకుడు! ఆసుపత్రుల నుంచి మానవ అవయవాలు దొంగిలించి వండుకుని తిన్న ఉద్యోగి

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 06:02 AM
109 వీక్షణలు

హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల ఆసుపత్రి ఉద్యోగి నరమాంస భక్షకుడిగా పోలీసులకు చిక్కాడు.

పోలీసుల విచారణలో అతడు ఆసుపత్రులు, శ్మశానవాటికల నుంచి మానవ శరీర భాగాలను దొంగిలించి తన అపార్ట్‌మెంట్‌లో దాచుకున్నట్లు, వాటిలో కొన్ని భాగాలను వండుకుని తిన్నట్లు అంగీకరించినట్లు సమాచారం.

నిందితుడి నివాసంలో పోలీసులు మానవ ముఖం, చర్మం, కాలు, చేయి, మెదడు, పుర్రెలు, ఎముకలు, గుండె తదితర అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.

మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై ఉన్న ఆసక్తి కారణంగానే ఈ చర్యలకు పాల్పడ్డానని నిందితుడు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న అవశేషాలు ఎవరెవరివో గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన హంగేరీలో తీవ్ర సంచలనం రేపింది.