BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

వీడు మనిషి కాదు.. నరమాంస భక్షకుడు! ఆసుపత్రుల నుంచి మానవ అవయవాలు దొంగిలించి వండుకుని తిన్న ఉద్యోగి

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 06:02 AM
80 వీక్షణలు

హంగేరీ దేశ రాజధాని బుడాపెస్ట్లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల ఆసుపత్రి ఉద్యోగి నరమాంస భక్షకుడిగా పోలీసులకు చిక్కాడు.

పోలీసుల విచారణలో అతడు ఆసుపత్రులు, శ్మశానవాటికల నుంచి మానవ శరీర భాగాలను దొంగిలించి తన అపార్ట్‌మెంట్‌లో దాచుకున్నట్లు, వాటిలో కొన్ని భాగాలను వండుకుని తిన్నట్లు అంగీకరించినట్లు సమాచారం.

నిందితుడి నివాసంలో పోలీసులు మానవ ముఖం, చర్మం, కాలు, చేయి, మెదడు, పుర్రెలు, ఎముకలు, గుండె తదితర అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.

మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై ఉన్న ఆసక్తి కారణంగానే ఈ చర్యలకు పాల్పడ్డానని నిందితుడు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న అవశేషాలు ఎవరెవరివో గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన హంగేరీలో తీవ్ర సంచలనం రేపింది.