BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

వెల్గటూర్ AMC చైర్మన్‌గా గోళ్ళ తిరుపతి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 Apr, 2026 - 02:46 PM
112 వీక్షణలు

వెల్గటూర్ AMC చైర్మన్‌గా గోళ్ళ తిరుపతి

​వెల్గటూర్, ఏప్రిల్ 13: వెల్గటూర్ మండలం మత్తునూర్ గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు గోళ్ళ తిరుపతి  వెల్గటూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

​సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నాయకులు, ప్రముఖులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు పక్షపాతిగా, కష్టపడే తత్వం ఉన్న తిరుపతి  నియామకం మండల రైతాంగానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

​శుభాకాంక్షలు తెలిపిన వారు:

​గోళ్ళ తిరుపతి కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముఖ్యులు:

​మెరుగు నరేష్ (సరయు మొబైల్ & ఆలయ కమిటీ చైర్మన్)

​పుదారి రమేష్ (కోటిలింగల ఆలయ చైర్మన్)

​గుమ్ముల వెంకటేష్

​ఎనగందుల నరేష్

​మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులకు, సహకరించిన మిత్రులకు తిరుపతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.