BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

వెల్గటూర్ AMC చైర్మన్‌గా గోళ్ళ తిరుపతి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 Apr, 2026 - 02:46 PM
49 వీక్షణలు

వెల్గటూర్ AMC చైర్మన్‌గా గోళ్ళ తిరుపతి

​వెల్గటూర్, ఏప్రిల్ 13: వెల్గటూర్ మండలం మత్తునూర్ గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు గోళ్ళ తిరుపతి  వెల్గటూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

​సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నాయకులు, ప్రముఖులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు పక్షపాతిగా, కష్టపడే తత్వం ఉన్న తిరుపతి  నియామకం మండల రైతాంగానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

​శుభాకాంక్షలు తెలిపిన వారు:

​గోళ్ళ తిరుపతి కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముఖ్యులు:

​మెరుగు నరేష్ (సరయు మొబైల్ & ఆలయ కమిటీ చైర్మన్)

​పుదారి రమేష్ (కోటిలింగల ఆలయ చైర్మన్)

​గుమ్ముల వెంకటేష్

​ఎనగందుల నరేష్

​మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులకు, సహకరించిన మిత్రులకు తిరుపతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.