BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

వెనెజులాను వెంటాడుతున్న భూకంపాలు.. మరోసారి భూమి కంపించింది..!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:00 AM
69 వీక్షణలు

వెనెజులాలో మరోసారి భూమి కంపించింది. శనివారం ఉదయం సంభవించిన భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రతతో నమోదైంది. ఇప్పటికే రెండ్రోజుల క్రితం వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలతో దేశం అతలాకుతలమైన సంగతి తెలిసిందే.

ఆ రెండు భూకంపాల ధాటికి ఇప్పటివరకు 920 మంది ప్రాణాలు కోల్పోగా, 3 వేల మందికి పైగా గాయపడ్డారు. అనేక భవనాలు కుప్పకూలడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. శిథిలాల మధ్య నుంచి బాధితులను బయటకు తీసేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. వరుస భూకంపాలతో వెనెజులాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.