BREAKING
రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు
Date of Publish : 02 September 2026, 07:41 am
Posted by : SEETHA KIRAN KUMAR

విద్యార్థి నిరసనలపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు రద్దు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Sep, 2026 - 07:41 AM
2 వీక్షణలు
విద్యార్థి నిరసనలపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు రద్దు

జూలై 20 నుంచి 25 వరకు జరిగిన విద్యార్థి నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసులను కొనసాగించవద్దని స్పష్టం చేసింది. కొత్తగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది.

జంతర్‌మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2,873 మందికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై ఢిల్లీ పోలీసులు చర్యలు కొనసాగించవచ్చని తెలిపింది.

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.ఈ తీర్పును భవిష్యత్ కేసులకు న్యాయపూర్వ ఉదాహరణగా పరిగణించరాదని స్పష్టం చేసింది