BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

విద్యార్థులకు ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ధ్యాన కార్యక్రమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 Jun, 2026 - 06:04 PM
11 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక మెడిటేషన్ (ధ్యానం) కార్యక్రమం నిర్వహించారు. సంస్థ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు సారధ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో యోగ, ధ్యానం భాగం కావాలని పిలుపునిచ్చారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ అందించిన సుదర్శన క్రియ ద్వారా మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి లభిస్తుందని, విద్యార్థుల్లో దాగివున్న ఎనలేని శక్తిని ఇది వెలికితీస్తుందని పేర్కొన్నారు. నిత్యం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల శారీరక, మానసిక దృఢత్వంతో పాటు సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ధ్యానం చేశారు.