BREAKING
నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్
www.ntodaynews.com

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి విస్సన్నపేట ఎంఈవో సుధాకర్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:42 PM
10 వీక్షణలు

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి విస్సన్నపేట ఎంఈవో సుధాకర్ 

వంట ఏజెన్సీలు, ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ ఈ. సుధాకర్ సూచనలు

విస్సన్నపేట: విద్యార్థులకు రుచికరమైన, పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించాలని విస్సన్నపేట మండల విద్యాశాఖాధికారి ఈ. సుధాకర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వంట ఏజెన్సీలను కోరారు.

మండలంలోని ముతరాసిపాలెం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని పరిశీలించారు. భోజన నాణ్యత, పరిశుభ్రతపై వంట ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు.

అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. అందులో పెంచుతున్న ఆకుకూరలు, కూరగాయల మొక్కలు, పూల మొక్కలను చూసి ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులకు పచ్చని వాతావరణం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందించడంలో కిచెన్ గార్డెన్‌లు ఉపయోగపడతాయని తెలిపారు.

పాఠశాల విద్యార్థులు అందరూ చక్కగా చదవడం పట్ల ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని సూచించారు.