BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Apr, 2026 - 11:45 AM
164 వీక్షణలు

విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ

విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కామవరపుకోట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెక్కలపు సూర్యనారాయణ యొక్క అబ్బాయి నెక్కలపు సురేష్ ను చింతలపూడి సభ్యులు సొంగా రోషన్ కుమార్ పరామర్శించారు.

ఈ సందర్భంగా, రోషన్ కుమార్ సురేష్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అలాగే, నెక్కలపు సూర్యనారాయణకు ధైర్యాన్ని ఇచ్చి, ‘‘మీకు ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే నాకు సమాచారం ఇవ్వండి’’ అని తెలిపారు. ఈ సమయంలో, వారిలో మనోధైర్యాన్ని నింపారు.

ఇతరులు, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన టెక్ని వారి గూడెం వారు అయిన అయ్యప్ప స్వామిని కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు.