www.ntodaynews.com
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కామవరపుకోట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెక్కలపు సూర్యనారాయణ యొక్క అబ్బాయి నెక్కలపు సురేష్ ను చింతలపూడి సభ్యులు సొంగా రోషన్ కుమార్ పరామర్శించారు.
ఈ సందర్భంగా, రోషన్ కుమార్ సురేష్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అలాగే, నెక్కలపు సూర్యనారాయణకు ధైర్యాన్ని ఇచ్చి, ‘‘మీకు ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే నాకు సమాచారం ఇవ్వండి’’ అని తెలిపారు. ఈ సమయంలో, వారిలో మనోధైర్యాన్ని నింపారు.
ఇతరులు, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన టెక్ని వారి గూడెం వారు అయిన అయ్యప్ప స్వామిని కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు.