BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Apr, 2026 - 11:45 AM
218 వీక్షణలు

విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ

విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కామవరపుకోట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెక్కలపు సూర్యనారాయణ యొక్క అబ్బాయి నెక్కలపు సురేష్ ను చింతలపూడి సభ్యులు సొంగా రోషన్ కుమార్ పరామర్శించారు.

ఈ సందర్భంగా, రోషన్ కుమార్ సురేష్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అలాగే, నెక్కలపు సూర్యనారాయణకు ధైర్యాన్ని ఇచ్చి, ‘‘మీకు ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే నాకు సమాచారం ఇవ్వండి’’ అని తెలిపారు. ఈ సమయంలో, వారిలో మనోధైర్యాన్ని నింపారు.

ఇతరులు, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన టెక్ని వారి గూడెం వారు అయిన అయ్యప్ప స్వామిని కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు.